Wednesday, May 1, 2024

Breaking: భారీ స్కోరు చేసిన ఇండియా.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..

ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో ఇండియా కుర్రాళ్లు కాస్త త‌డ‌బ్యాటుకు గురైనా మెరుగైన స్కోరు చేశారు. 208 ప‌రుగుల‌తో మెరిపించారు. ఈ క్ర‌మంలో రాహుల్ (50), హార్దిక్ పాండ్యా 71 మెరుపు ఇన్నింగ్స్‌తో భార‌త్ గ‌ట్టి స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక ఆస్ట్రేలియా టార్గెట్ 209 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement