Thursday, April 25, 2024

ఏపీలో కరోనా ఎఫెక్ట్…24 గంటల్లో 1398 కేసులు…9 మంది మృతి

దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.అలాగే ఏపీలో కూడా అదే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1398మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది.మరోవైపు చికిత్సపొందుతూ 9మంది మృతి చెందారు. అలాగే 787మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య‌ 9,05,946 పెరిగింది. అలాగే యాక్టివ్ కేసులు 9,417 ఉన్నాయి. ఇప్పటి వరకు
8,89,295 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య 7,234 చేరింది. కొత్త‌గా నమోదు అయిన కేసుల్లో అత్య‌ధికంగా… గుంటూరులో 273, చిత్తూరు 190, విశాఖ 198, కృష్ణా 178, నెల్లూరు 168లో కేసులు నమోదు అయ్యాయి. ‌

Advertisement

తాజా వార్తలు

Advertisement