Saturday, May 4, 2024

Congress: ఢిల్లీలో రేపు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల కీలక భేటీ..

దేశంలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఈనెల 4న ఢిల్లీలో సమావేశం కానున్నారు. లోక్ సభ ఎన్నికలు, రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి చేపట్టబోయే భారత్ న్యాయ్ యాత్ర (జోడో యాత్ర-2) సన్నాహాలపై చర్చించనున్నారు.

పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement