Monday, May 6, 2024

రిపోర్టర్ పై ఐఏఎస్ అధికారి దాడి..

యూపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్రిక్తంగా జరుగుతున్నాయి..టీవీ రిపోర్ట్‌ను ఓ ఐఏఎస్‌ అధికారి వెంటపడి మరీ బాదిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మియాగంజ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్‌ ఛీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(సీడీవో) అయిన దివ్యాన్షు పటేల్‌.. ఓ టీవీ రిప్టోరన్‌ను వెంటపడి మరీ కొట్టాడు. సెల్‌ఫోన్‌తో షూట్‌ చేస్తుండగా తన అధికార జులుం ప్రదర్శించాడు. దివ్యాన్షు వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా అతనిపై తలా ఓ చెయ్యి వేశారు. ఇది గమనించిన పోలీసులు ఆ నేతలను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్‌ కౌన్సిల్‌ సభ్యులను కొందరిని కిడ్నాప్‌ చేశారని, ఆ వ్యవహారంలో దివ్యాన్షు ప్రమేయం ఉందని, ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దివ్యాన్షు దాడి చేశాడని బాధితుడు కృష్ణ తివారీ ఆరోపిస్తున్నాడు. ఇక మరో ఘటనలో ఎలక్షన్‌ విధుల్లో ఉన్న ఓ పోలీస్‌ అధికారి తనను బీజేపీ కార్యకర్తలు కొట్టాడనే ఫిర్యాదు చేయగా.

https://twitter.com/AnshumanSP/status/1413793417356713990

ఇది కూడా చదవండి: అలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: టీటీడీ

Advertisement

తాజా వార్తలు

Advertisement