Tuesday, May 21, 2024

కేరళలో భారీ మొత్తంలో పేలుడు ప‌దార్థాలు స్వాధీనం..

కేరళలోని పాలక్కడ్‌ జిల్లా ఒంగళ్లూరులో ఈ రోజు (గురువారం) పోలీసులు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. షోర్నూర్‌లోని వడన కురిస్సిలో నిర్వహిస్తున్న క్వారీ సమీపంలో 40 బాక్సుల్లోని 8,0000 జిలెటిన్‌ స్టిక్‌లను వదిలి వేయడం జరిగింది. స్థానికులు కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement