Sunday, April 28, 2024

National : చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం… రూ.కోట్లల్లో నష్టం

చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పుదుకోట్టైలోని ఓ జ్యువెలరీ షాపులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రాత్రి పూట ప్రమాదం జరగడంతో ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న బాణాసంచా షాపునకు అంటుకున్నాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున పేళ్లుల్లు సంభించించాయి.

దీంతో ఆ పేలుడు ధాటికి భవనం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థాలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement