Thursday, May 2, 2024

గవర్నర్ తమిళిసై వాస్తవాలే మాట్లాడారు.. బండి సంజయ్

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వాస్తవాలు మాట్లాడారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… గవర్నర్ వ్యవస్థను టీఆర్ఎస్ కించపరుస్తోందన్నారు. గవర్నర్ పై బీజేపీ ముద్రవేసి అవమానిస్తున్నారన్నారు. గవర్నర్ వాస్తవాలు మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్లకు నచ్చడం లేదని బండి సంజయ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement