Friday, May 17, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . ఆలయ సమీపంలోని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయాయి. లేపాక్షి సర్కిల్‌ వరకు భక్తులు క్యూలైన్లో దర్శనానికి నిలబడ్డారు. నిన్న శ్రీవారిని 65,470మంది భక్తులు దర్శించుకోగా 29,899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement