Thursday, May 2, 2024

బంగారు బోనం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత..

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు బోనం ఎత్తారు. సనత్ నగర్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్ లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుండి 2 వేల మంది మహిళలు బోనాలతో వెంట రాగా.. బంగారు బోనంతో బయలు దేరి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement