Wednesday, May 1, 2024

మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి పరాభవం..

సీఎం జ‌గ‌న్ టూర్ మాజీ కేంద్ర మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణికి పరాభవం ఎదురైంది. ఆమె శ్రీకాకుళం జిల్లాలో సీఎం టూర్ కార్యక్రమంలో ప్రోటోకాల్ వెహికల్ పెట్టకపోవడంతో కార్య‌క్ర‌మానికి రాకుండా వెనుదిరిగారు. ధర్మాన వర్గీయులు బుజ్జగించినా ససేమిరా అంటూనే.. కేంద్ర మాజీ మంత్రి, వైస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కృపారాణి వెనుదిరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement