Tuesday, May 21, 2024

Breaking: అన్నాడీఎంకే ఆఫీసు ఎదుట మాజీ సీఎం ధర్నా

తమిళనాడు రాష్ట్రంలోని అన్నాడీఎంకే ఆఫీసు ఎదుట మాజీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం ధర్నా చేస్తున్నారు. అన్నాడీఎంకే ఆఫీసు, పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల నేతల ఘర్షణలతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అన్నాడీఎంకే ఆఫీసును ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అన్నాడీఎంకే ఆఫీసుకు పోలీసులు సీల్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement