Tuesday, April 30, 2024

Nalgonda: మిర్యాలగూడలో డీసీఎం బీభత్సం..

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో డీసీఎం బీభత్సం సృష్టించింది. కారును ఢీకొట్టి హోటల్ లోకి వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement