Monday, April 29, 2024

KNL: తుంగభద్రకు పోటెత్తిన వరద.. 30గేట్ల ఎత్తివేత

తుంగభద్ర ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 30గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. తుంగభద్ర వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లక్షా 3వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇన్ ఫ్లో 1,13,656 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,13,656 క్యూసెక్కులుగా ఉంది. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement