Friday, May 17, 2024

శాకాంబ‌రీ అలంక‌ర‌ణ‌లో – మావుళ్ల‌మ్మ అమ్మ‌వారు

భీమవరం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాకాంబరీ అలంకరణలో దర్శణం ఇచ్చారు. పండ్లుతో ప్రత్యేక అలంకరణ చేశారు.ఈరోజు ఆషాడ పౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు ఆలయ అధికారులు. వివిధ రకాల పండ్లు కాయగూరలు ఆకుకూరలు తో అమ్మవారిని ఆలయాన్ని అలంకరించారు ..అమ్మవారికి ప్రత్యేక పూజలు చండీహోమం నిర్వహిస్తున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకారంలో దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement