హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఫీజు గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.