Friday, May 10, 2024

ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు.. జులై 8వ తేదీ దాకా చాన్స్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఫీజు గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement