Sunday, April 28, 2024

Earthquake:ఇండోనేషియాలో భూకంపం…6.2 తీవ్రత న‌మోదు

రోజురోజుకు భూకంప తీవ్ర‌త ఎక్కువ‌గా న‌మోదువుతున్నాయి. భూకంప‌ల‌తో ప్ర‌జ‌లకు తీవ్ర భ‌యాందోళ‌న‌ప‌ట్టుకుంది. తాజాగా ఇండోనేషియాలోని పపువాలో భారీ భూకంపం సంభవించింది.

ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఇండోనేషియా వాతావరణ విభాగం సునామీ ప్రమాదం లేదని, అయితే మరింత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల భూకంప తీవ్రత 6.3, 6.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement