Thursday, May 2, 2024

Earthquake – ఇండోనేషియాలో తీవ్ర భూకంపం

ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ దీని తీవ్రతను 6.3గా అంచనా వేసింది. ఇండోనేషియాలో భూకంపం కారణంగా సాధారణంగా సునామీ ప్రమాదం ఉంది. కానీ ఏజెన్సీ అలాంటి హెచ్చరికను జారీ చేయలేదు. భూకంప కేంద్రం తీరానికి 25 కిలోమీటర్ల లోతులో, తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్ రాజధాని కుపాంగ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement