Tuesday, April 30, 2024

దులీప్ ట్రోఫీ 2023: సెమీస్‌లోకి సెంట్రల్, నార్త్ జోన్

బెంగళూరులో జ‌రుగుతున్న‌ దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. నిన్న (శనివారం) ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో గెలుపొందగా… సెంట్రల్ జోన్.. ఈస్ట్ జోన్ జట్టుపై 170 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా, ఈ నెల 5 నుంచి జూలై 5 నుంచి ఆలూరు మైదానంలో జరిగే సెమీఫైనల్‌లో సెంట్రల్ జోన్ తో వెస్ట్ జోన్‌ తలపడనుంది. అలాగే.. రెండో సెమీఫైనల్‌లో చిన్నస్వామి స్టేడియంలో నార్త్ జోన్ తో సౌత్ జోన్‌ తలపడనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement