Saturday, May 4, 2024

మణిపూర్‌లో హింస వెనుక విదేశీ హస్తం -ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌

ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింస చెలరేగి రెండు నెలలు గడిచినా, ఇప్పటికీ పరిస్థితి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే అక్రమాలకు విఘాతం కలిగించేందుకు అక్రమార్కులు నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు

.

ఈ హింస పథకం ప్రకారమే జరుగుతుందని, ఇందులో విదేశీ శక్తుల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని మణిపూర్‌లో నెలకొన్న హింసాకాండపై ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ పేర్కొన్నారు.మణిపూర్‌ మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటుందని తెలిపారు. ” చైనా కూడా సమీపంలోనే ఉంది. మన సరిహద్దుల్లో దాదాపు 398 కి.మీ.లు సురక్షితంగా లేవు. మన సరిహద్దుల్లో భద్రతా బలగాలు మోహరిం చారు అయితే ఈ మోహరింపు అంత పెద్ద ప్రాంతాన్ని కవర్‌ చేయదు. అని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement