Tuesday, April 30, 2024

మునుగోడు ఫ‌లితాల‌పై త‌ప్పుడు ప్ర‌చారాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్దు : న‌ల్గొండ క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతున్న వేళ కొన్ని మీడియా ఛాన‌ళ్లు, లేదా కొన్ని ఇత‌ర మాధ్య‌మాలు ఊహాగానాల‌తో ఫలితాలను ముందస్తుగా, ఊహిస్తూ ప్రసారం చేస్తున్నాయని నల్గొండ కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. కావున అధికారికంగా ప్రకటించే వరకు వాటిని అధికారికమైన వాటిగా పరిగణలోకి తీసుకోరాదని కోరారు. ఇప్పటివరకు కేవలం మూడు రౌండ్ ఫలితాలు మాత్రమే అధికారికంగా వెలువడినాయి అని ఆయన తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement