టీమిండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ విషయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. నిన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసిన కారణంగా నాగ్పూర్లోని స్టేడియం అవుట్ ఫీల్డ్ తడిగా ఉంది. దీంతో ఇవ్వాల (శుక్రవారం) రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ కాసేపు పోస్టు పోన్ అయ్యింది. పలుమార్లు ఎంపైర్లు, కెప్టెన్లు, బౌలర్లు ఫీల్డును పరిశీలించారు. ఇరు జట్ల కెప్టెన్లు ఆటకు అంగీకరించడంతో 20 ఓవర్ల మ్యాచ్ని 8 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్కి ఆస్ట్రేలియా దిగింది.
Revised Playing Conditions:
-8 Over per side game.
-2 Maximum overs per bowler
-2 overs powerplay
-No penalty for slow over rate.
- No drinks Break