Sunday, May 19, 2024

KS Jawahar Reddy :13న దీపావళి సెలవు.. ఉత్తర్వులు జారీ

దీపావళి పర్వదినంను పురస్కరించుకుని ఈనెల 13వ తేదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలియజేశారు.ఈ మేరకు సోమవారం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 2167 ద్వారా 13వ తేది సోమవారం ప్రభుత్వ సెలవు దినం గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement