Saturday, April 27, 2024

టోక్యో ఒలింపిక్స్: షూటింగ్‌లో భారత్‌కు నిరాశ

టోక్సో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు షూటింగ్ విభాగంలో నిరాశే మిగిలింది. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనుభాకర్, యశస్వినిలు ఉదయం చతికిలపడగా.. మరోవైపు పురుషుల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో దీపక్‌ కుమార్‌, దివ్యాన్ష్‌సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. కాగా 624.7 పాయింట్లతో దీపక్‌ సింగ్‌ 26వ స్థానంలో ఉండగా.. 622.8 పాయింట్లతో దివ్యాన్ష్‌ సింగ్‌ 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: టెన్నిస్ విభాగంలో సానియా మీర్జా జోడికి చుక్కెదురు

Advertisement

తాజా వార్తలు

Advertisement