Monday, May 6, 2024

షిరిడి సాయిబాబాకి విలువైన బంగారు ఆభరణం.. అందించిన భక్తురాలు

షిరిడీ (ప్రభ న్యూస్) : షిరిడి సాయిబాబాకి ఏడు లక్షల పదివేల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణం ఇచ్చారు హైదరాబాద్ కు చెందిన శ్రీమతి పి కళ్యాణి..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగైదు సంవత్సరాల నుంచి సాయిబాబా ప్రార్థిస్తున్నాను మా ఇంటి డాక్యుమెంట్స్ కనపడలేదు బాబా నువ్వే దిక్కు అనుకుంటూ ప్రార్థిస్తుండగా.. పది నిమిషాల తర్వాత కనిపించాయని తెలిపారు. దాంతో బాబాకి బంగారు ఆభరం చేయించినట్లు వెల్లడించారు. ఇదంతా అంతా బాబా నిదర్శనం అని చెప్పారు.. CEO భాగ్యశ్రీ బనాయత్ వారిని సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement