Monday, April 29, 2024

Shirdi: షిరిడి న‌గ‌ర అధ్య‌క్షుడిగా దీప‌క్ భావు గోండ్క‌ర్ పాటిల్

షిరిడి ప్రభ న్యూస్ : షిరిడి న‌గ‌ర అధ్య‌క్షుడిగా దీప‌క్ భావు గోండ్క‌ర్ పాటిల్ ఎన్నిక‌య్యారు. ఆయ‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన‌ట్లు మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ దాదా పవార్ సాహెబ్ ఆయ‌న‌కు లేఖ ఇచ్చారు. ఈసంద‌ర్భంగా మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement