Sunday, April 28, 2024

ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్న- ప‌వ‌న్ క‌ల్యాణ్

గుంటూరు జిల్లా నంబూరులోని ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్నారు జ‌న‌సేన అధినేత‌..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్. నేడు ఏకాద‌శి సంద‌ర్భంగా ఆయ‌న స్వామివారిని ద‌ర్శించుకున్నారు.కాగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement