Tuesday, April 30, 2024

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ డీజీపీని సైతం కేటుగాళ్లు వదల్లేదు. డీజీపీ పేరుతో ఫేక్ అకౌంట్ ను ఏర్పాటు చేశారు. 9785743029 నెంబర్ కు కేటుగాళ్ల ముఠా డీజీపీ డీపీ పెట్టారు. డీజీపీ పేరుతో ముఠా మెసేజ్ లు పంపుతోంది. ప్రముఖులు, ఉన్నతాధికారులకు ఆ నెంబర్ నుంచి మెసేజ్ లు పెట్టారు. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement