Saturday, May 4, 2024

Gold Smuggling: ఎయిర్‎పోర్ట్‎లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుని వద్ద 248.4 గ్రాముల బంగారం గుర్తించారు. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ సుమారుగా రూ.12.74 ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement