ఆసియాకప్లో పాకిస్థాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి తన ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించిది. ప్రపంచ మొత్తం చూపు ఈ మ్యాచ్ పైనే ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో పోటీ కూడా అదే విధంగా హై ఓల్టేజిలా మారిన
సంగతి తెలిసిందే. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. దీంతో గ్రూప్ -ఎలో రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆసియా కప్ 2022లొ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఇది చివరి మ్యాచ్కాదు. రెంబు జట్లు ఒక వారంలో మరోసారి తలపడే చాన్స్ ఉంది. ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరోసారి పాకిస్థాన్ను ఓడించాలని కోరుకుంటుంది.
సూపర్ 4లో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్ధాన్ మ్యాచ్
పాకిస్తాన్ , హంకాంగ్ రెండు జట్లు భారత్తో గ్రూపు ఎ లో ఉన్నాయి. గ్రూపు ఎ, బి రెండింటి నుంచి టాప్ 2 జట్లు సెప్టెంబర్ 3 నుంచి జరిగే సూపర్ 4లోకి ప్రవేశిస్తాయి. సెప్టెంబర్ 4న అంటే వచ్చే ఆదివారం, గ్రూపు ఎలోని టాప్ టాప్ 2 జట్లు మరోసారి తలపడతాయి. అంటే భారత్, పాక్ జట్టు ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు తదుపరి మ్యాచ్లోఓ హాంకాంగ్ను ఓడించగానే, మరో ఆసక్తికర పోరుకు సిద్దమైనట్టు. హాంకాంగ్ తన రెంబు మ్యాచ్లలో ఏదైనా ఒకదానిని గెలిపిస్తే టాప్ 2 జట్లలో ఒకదానికి ఇబ్బంది ఉంటుంది. మ్యాటర్ నెట్ రన్ రేట్కు చేరుకుంటుంది ఈ విషయం గూర్చి మాట్లాడుతూ ప్రస్తతం భారత్ నెట్ రన్ రేట్ 0.175 కాగా పాకిస్థానర్ నెట్ రన్ రేట్ 0.175 మధ్య బ్యాలెన్స్ అయ్యింది
ఆసియాకప్లో పాకిస్థాన్ను ఓడించడం ద్వారా భారత్ తన ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించింది. అలాగె మునుపటి ఓటమి ఖాతాను కూబా సమం చేసింది. టీ 20 ప్రపంచకప్ 2021లో చివరిసారిగా ఇరుజట్ల మధ్య ముఖాముఖి తలపడింది. ఇదే మైదానంలో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది.