Sunday, May 5, 2024

Corona Update : తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

క‌రోనా కేసులు రోజురోజుకు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దేశంలో మరో 3947 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,87,307కు చేరింది. ఇందులో 4,40,19,095 మంది బాధితులు కోలుకోగా 5,28,629 మంది మరణించారు. మరో 39,583 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9 మంది మృతిచెందగా, 5096 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదన కేసుల్లో అత్యధికంగా 1445 కేసులు కేరళలోనే ఉన్నాయి. తమిళనాడులో 531, మహారాష్ట్ర 453, పశ్చిమబెంగాల్‌ 284, కర్ణాటకలో 266 మంది కరోనా బారినపడ్డారు. ఇక ఇప్పటివరకు 218.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement