Thursday, May 2, 2024

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా 20,557 మందికి పాజిటీవ్..

దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,03,619కి చేరాయి. ఇందులో 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,785 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,45,654 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18,517 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement