Thursday, May 2, 2024

అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల నిర్మాణం..శంకుస్థాప‌న చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి..

అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల నిర్మాణ ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిధిగా విద్యాశాఖ మంత్రి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , కలెక్టర్ నిఖిలతో క‌లిసి శంకుస్థాపన చేశారు స‌బితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 50 లక్షల రూపాయల నిధులతో ఐదు అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల‌ను నిర్మించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ ,డిఈఓ రేణుక ,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement