Tuesday, April 30, 2024

కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. తక్షణమే అసెంబ్లీని రద్దు చేయండి.. ఎన్నికలు వస్తే.. ఎవరి సత్తా ఏంటో తేలుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement