Saturday, May 4, 2024

అగ్నిపథ్ పై రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

అగ్నిపథ్ పై రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈసందర్భంగా ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతు చట్టాల తరహాలోనే అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలన్నారు. దేశ యువత బాధను ప్రధాని మోడీ వినిపించుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement