Thursday, May 9, 2024

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రారంభింన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇప్పటికే వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. సోమవారం హైదరాబాద్‌ లోని హెచ్‌ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement