Saturday, April 27, 2024

26,27న వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నీట మునిగిన లంక ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. అలాగే వరద బాధితులను పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement