Tuesday, April 30, 2024

సిరిసిల్ల సెస్ ఛైర్మన్ గా చిక్కాల రామన్న‌ ఏకగ్రీవం..

తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) చైర్మన్ గా బీఆర్ఎస్ సీనియర్ నేత ఎన్నికయ్యారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిక్కాల రామన్నకు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అటు వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతి (కోనరావుపేట) నామినేషన్ దాఖలు చేశారు. సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. కొత్తగా ఎన్నికైన 15 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement