Sunday, April 28, 2024

క‌డ‌ప జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

క‌డ‌ప జిల్లాలో అ్ర‌క‌మంగా త‌ర‌లిస్తున్న భారీగా రేష‌న్ బియ్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. సీకే దిన్నె పోలీస్ స్టేషన్ పరిధి ఉటుకూరులో అక్ర‌మంగా త‌ర‌లించేందుకు సిద్ధంగా నిల్వ చేసిన 600 బియ్యం బ‌స్తాల‌ను, అక్రమ రవాణాకు వినియోగించిన లారీని పోలీసులు సీజ్ చేశారు. రేషన్ డీలర్ తోపాటు, అక్రమ బియ్యం రవాణాకు సహకరిస్తున్న ఇద్ద‌రిని, లారీ, డ్రైవర్, క్లీనర్ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement