Saturday, April 27, 2024

Chief Justice: ద్వారకాదీశుడి సేవ‌లో సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టీస్

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ శనివారం ఉదయం గుజరాత్‌ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్‌ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఉదయాన్నే శ్రీ ద్వారకాదీశ్‌ ఆలయానికి చేరుకున్న సీజేఐ దంపతులకు ఆలయ అర్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం సీజేఐ దంపతులు సంప్రదాయ పట్టు వస్త్రదారణలో ద్వారకాదీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమణి, భద్రతా సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement