Sunday, April 28, 2024

Chhattisgarh: జ‌వాన్లు, మావోల మ‌ధ్య కాల్పులు… న‌లుగురు మావోలు మృతి

ఛత్తీస్ గఢ్ అడవుల్లో మరోసారి తుపాకులు గర్జించాయి. సుక్మాజిల్లాలోని గోగుండా ప్రాంతంలో జవాన్లకు..మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల మృతిని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ దృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement