Friday, May 24, 2024

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. మనీష్ సిసోడియా బ్యాంకు లాకర్లను సీబీఐ అధికారులు తెరిచారు. అలాగే ఘజియాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులోని లాకర్లను కూడా సీబీఐ అధికారులు ఓపెన్ చేశారు. మనీష్ సిసోడియా, ఆయన భార్య సమక్షంలో లాకర్లు, లావాదేవీలను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement