Friday, May 10, 2024

Breaking : వైసీపీ ప్లీన‌రీకి – సీఎం జ‌గ‌న్ తో క‌లిసి వ‌చ్చిన విజయ‌మ్మ‌

గుంటూరు కాజాలో వైసీపీ ప్లీన‌రీ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈకార్య‌క్ర‌మానికి త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి హాజ‌రైయ్యారు సీఎం జ‌గ‌న్.ఈ మేర‌కు వైసీపీ జెండాను ఆవిష్క‌రించారు వైఎస్ జ‌గ‌న్. కాగా ప‌లు ఆరోప‌ణలు..వివాదాల అనంత‌రం విజ‌య‌మ్మ‌..త‌న త‌న‌యుడు..సీఎం జ‌గ‌న్ తో క‌లిసి వైసీపీ ప్లీన‌రీకి హాజ‌రుకావ‌డం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement