Friday, May 3, 2024

BREAKING: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం..

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆల‌స్యంపై బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. మొద‌ట బీజేపీ స్పందించ‌గా టీఆర్ఎస్ కూడా లెక్కింపు ఆల‌స్యంపై స్పందించింది. రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడం పై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారుల నుంచి లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాల‌ని కోరారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement