Saturday, May 4, 2024

Breaking : అనుమానాస్ప‌దంగా బాలిక మృతి – సుభాష్ న‌గ‌ర్ లో మృత‌దేహం ల‌భ్యం

హైద‌రాబాద్ జీడిమెట్ల‌లో ఓ బాలిక అనుమానాస్ప‌దంగా మృతి చెందింది. సుభాష్ న‌గ‌ర్ లో బాలిక మృత‌దేహం ల‌భ్యం అయింది. రాత్రి నుంచి అదృశ్య‌మైంది బాలిక‌. ఉద‌యం ఇంటి ద‌గ్గ‌ర మృత‌దేహం దొరికింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి ప‌డిన బాలిక‌. ఇది హ‌త్యా, ఆత్మ‌హ‌త్య అనే దిశ‌గా పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement