Saturday, April 27, 2024

Breaking : స్కూల్స్ మూయ‌లేదు-విలీనం చేశాం-మంత్ర బొత్స‌

స్కూల్స్ విలీనంపై మంత్రి బొత్స స‌త్య‌నారాయణ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఏ ఒక్క స్కూల్ ని మూయ‌లేద‌న్నారు..కేవ‌లం తాము స్కూల్స్ ని విలీనం మాత్ర‌మే చేశామ‌న్నారు. టిడిపి నేత‌లు కావాల‌నే రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. జ‌గ‌న‌న్న విదేశీ విద్యాదీవెన పేరులో వివాదం లేద‌న్నారు బొత్స‌. గ‌తంలో అంబేద్క‌ర్ విదేశీ విద్య‌లో దోపిడీ జ‌రిగింద‌న్నారు. ఈ మేర‌కు విజిలెన్స్ ఎంక్వ‌యిరీ జ‌రుగుతోంద‌న్నారు మంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement