Tuesday, April 30, 2024

Breaking : ఆర్ ఎంపీ మిస్సింగ్ : ఆందోళ‌న‌లో కుటుంబ‌స‌భ్యులు

విజ‌య‌న‌గ‌రంలో ఆర్ ఎంపీ మిస్సింగ్ క‌ల‌క‌లం రేపుతుంది. ఆర్ ఎంపీ అదృశ్యం మిస్ట‌రీగా మారింది. ప‌దిరోజులు అయినా ఆర్ ఎంపీ ఆచూకీ దొర‌క‌లేదు. దాంతో ఆర్ ఎంపీ కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆర్ ఎంపీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement