Thursday, May 2, 2024

Breaking : ప్ర‌గ‌తిభ‌న్ భ‌వ‌న్ చేరుకున్న టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు..

ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు వ‌చ్చారు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, సిద్దిపేట మాజీ క‌లెక్ట‌ర్,వెంక‌ట్రామిరెడ్డి,ర‌వీంద‌ర్..ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు నేడు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ఖ‌రారు చేసింది టిఆర్ ఎస్. దాంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు చేరుకున్నారు అభ్య‌ర్థులు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీలు ఏక‌గ్రీవం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement