Thursday, May 2, 2024

Breaking : మూఢ‌న‌మ్మ‌కానికి వివాహిత బ‌లి

వివాహిత ప్రాణం తీసింది మూఢ‌న‌మ్మ‌కం. ఈ సంఘ‌ట‌న నాదెండ్ల మండ‌లం తూబాడులో చోటు చేసుకుంది. పిల్ల‌లు పుట్ట‌డం కోసం వివాహిత‌తో బొడ్డు తాడు తినిపించారు బంధువులు. దాంతో అది విక‌టించి ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. దాంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది మృతురాలి త‌ల్లి. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement