Tuesday, May 14, 2024

Breaking : ఎమ్మెల్సీ అశోక్ బాబు స‌తీమ‌ణితో ఫోన్ లో మాట్లాడిన – నారా లోకేష్

టిడిపి నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు సతీమణితో ఫోన్ లో మాట్లాడారు.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కనీస సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో ఆపి ..పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని వివరించారు అశోక్ బాబు సతీమణి. కాగా వారికి టిడిపి పార్టీ అండగా ఉంటుందని, ఇలాంటి అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని లోకేష్ ఆమెకి ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement