Thursday, April 25, 2024

Breaking : మంత్రి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే..విద్యార్థి సంఘాల డిమాండ్..

మంత్రి ఆదిమూల‌పు సురేష్ ను ఘొరావ్ చేశారు విద్యార్థి సంఘాల వారు. అనంత‌పురం జిల్లాలో విద్యార్థుల‌పై లాఠీఛార్జికి నిర‌స‌న చేప‌ట్టారు. మంత్రి విద్యార్థుల‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రెస్ మీట్ జ‌రుగుతుండ‌గా విద్యార్థులు దూసుకువ‌చ్చారు. దాంతో ప్రెస్ మీట్ ఆపి విద్యార్థుల‌కు న‌చ్చ‌జేప్పే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి ఆదిమూల‌పు సురేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement